దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం విశాఖలో లీటర్ పెట్రోల్ రూ.120.81, డీజిల్ రూ.106.40గా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.105.49 గా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67గా ఉంది. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర 100కు పైమాటే. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత, ధరలు తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ప్రధాని కోరారు. తెలంగాణ, […]
అమరావతి- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మందు బాబులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలా ఆవేధన చెందుతున్న మందు బాబులకు ఏపీ సర్కార్ ఉరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో కీలక మార్పులు చేసింది. మద్యంపై ఇప్పటి వరకు విధిస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను తీసుకొచ్చింది […]