వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కంగానాకు ఈ సారి ఊహించని పరిణామం ఎదురైంది. తన వ్యాఖ్యలకు బీజేపీయేతర నాయకులు మాత్రమే కౌంటర్ ఇచ్చేవారు. కానీ ‘‘1947లో మనకు దక్కింది ‘భిక్ష’ మాత్రమే. నిజమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’’ అంటూ మోదీ ప్రధాని అవ్వటాన్ని ఉద్దేశిస్తూ కంగనా చేసిన కామెంట్పై బీజేపీ ఎంపీ వరణ్ గాంధీ మండిపడ్డారు. కంగనా నరేంద్ర మోదీని పొగడటం, సమర్థించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఆమె కామెంట్కి వరుణ్ గాంధీ రియాక్ట్ కావటం […]
న్యూ ఢిల్లీ- కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. 2019 ఎన్నికల్లో రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లీ పగ్గాలు చేపట్టారు. అప్పుడు ఏర్పాటైన మంత్రివర్గాన్ని విస్తరించాలని మోదీ భావిస్తున్నారు. గత వారం రోజులుగా మోదీ బీజేపీ అగ్ర నేతలతో పాటు, ఆయన సన్నిహిత మంత్రులతోనూ విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కౌంట్డౌన్ ప్రారంభమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సారి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థాన […]