ప్రముఖ హీరోయిన్ సాయిప్రియ దర్శకుడు వడి ఉడయాన్పై మండిపడ్డారు. మీడియా ప్రతి నిధుల ముందే ఆయనపై ఫైర్ అయ్యారు. ఎందుకు తనను సినిమా విషయంలో పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. కావాలనే తనను కార్నర్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమె తాజా చిత్రం ‘‘పాంబట్టమ్’’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ‘‘పాంబట్టమ్’’ సినిమా ప్రెస్ మీట్ చెన్నైలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వడి ఉడయాన్, హీరో జయన్, హీరోయిన్ సాయిప్రియ […]