ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే మరో వైపు వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండటంతో మొదటి డోసు, రెండో డోసు మధ్య గడువును పెంచేందుకు నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే కొవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచొచ్చని ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు చేసింది. కొవిషీల్డ్ టీకాల కోసం డిమాండ్ పెరగడం, సీరం సంస్థ డిమాండ్కు అనుగుణంగా తక్కువ సమయంలో ఉత్పత్తి చేయకపోవడంతో మొదటి, […]
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స […]