నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పవచ్చు. పదోతరగతి చదివినా, బీటెక్ చేసినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ఎక్కడ ఆ ఉద్యోగాలంటారా.. చెబితే త్వరగా దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్నారా..