ఆదివారం గుంటూరులో తెలుగు దేశ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకల పేరుతో ఓ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ నేత ఉయ్యూరు శ్రీనివాస్ సంక్రాంతి కానుకల పేరుతో ప్రజలను ఈ సభకు అహ్వానించారు. దీంతో చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పాటు చాలా మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, […]