Durga Matha Immersion: దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో ముగిశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజించిన భక్తులు చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్లలో పెను విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకోవటంతో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నిన్న పశ్చిమ బెంగాల్లోని జైల్పయ్గురికి చెందిన 70 […]