మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై యావత్ దేశం స్పందించింది. గిరిజనుడు దశమత్ రావత్ పై అగ్ర కులానికి చెందిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయడాన్ని హేయమైన చర్యగా మండిపడుతూ.. నిందితుడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.