ఈ ఏడాది సివిల్స్ ఫలితాల్లో కాస్త గందరగోళం ఏర్పడింది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ వచ్చింది. ఇదేలా సాధ్య అయ్యింది.. అసలేం జరిగింది అంటే..