పంత్ ఎప్పుడైతే గాయపడ్డాడో అప్పటి నుంచి టీమిండియాకు సరైన వికెట్ కీపర్ దొరకడం లేదు.రీప్లేస్ గా వచ్చిన భరత్, కిషాన్ కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వేటు వేసి ఒక కొత్త వికెట్ కీపర్ కి ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం.