ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల తీరు చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైనట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తి యూపీ సొంతం. 403 స్థానాలతో దేశంలోనే ఎక్కువ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం కావడంతో.. కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీని నిర్ణయించే శక్తిగా ఎదిగింది. ఇది కూడా చదవండి: మరోసారి […]