కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోశ్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. దీన్ని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన్ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోశ్ బాబు సహా 20 మంది వరకూ సైనికులు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి […]