ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత ప్రతినిధి రచితా గట్టి సమాధానం ఇచ్చారు. ఆయనకు అందరి ముందు గుర్తుండిపోయే సమాధానం చెప్పారు. దీంతో పాకిస్తాన్కు పరువు తీసుకున్నట్లు అయింది.