ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం.. ఇప్పట్లో తేలేలా లేదు. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఇప్పటికే అధికార వైసీపీ ప్రకటించింది. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు మాత్రం.. ఒక్కటే రాజధాని ఉండాలని.. అది కూడా అమరావతి మాత్రమే కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రసుత్తం ఈ రాజధాని అంశం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. రాజధాని పంచాయతీ ఇలా కొనసాగుతుండగానే.. తాజాగా విశాఖకు సంబంధించి […]