అక్రమంగా ఆదాయం సంపాదించి పన్ను ఎగ్గొట్టే వారి నుంచి ముక్కు పిండి పన్ను వసూల్ చేస్తోంది ఆదాయ పన్ను శాఖ. ఈ క్రమంలో దేశంలోని లక్ష మంది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు నోటీసులు అందించింది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్.