Video Viral: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తోంది. ఇంట్లో తినడానికి సరిగా తిండి లేని ఎంతో మంది పిల్లలు స్కూలుకు వెళ్లి కడుపు నింపుకుంటున్నారు. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, కొన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోంది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, చారులాంటి పప్పు పిల్లలకు ఆహారంగా మారుతోంది. కొన్ని స్కూళ్లలో […]