రాజస్థాన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీ కొనడం వల్ల పెను ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా డీ కొట్టడంతో భారీగా ఎత్తున మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటల్లో ట్రక్కుల డ్రైవర్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు.