తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన వారిలో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా పాస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం పరీక్షలు యథావిథిగా నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 […]