జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే విద్యే ప్రధానమైన మార్గం. ఉన్నత విద్యనభ్యసించి తాము కోరుకున్నరంగంలో రాణించవచ్చు. ఉన్నత విద్య కోసం పలు రకాల అర్హత పరీక్షలు రాస్తుంటారు విద్యార్థులు. దీనిలో భాగంగా పాలీసెట్ పరీక్షలు రాసి ఫలితాలకోసం ఎదురుచూసే విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ గుడ్ న్యూస్ తెలిపింది.