తెలంగాణ లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని నిన్నటి నుంచి ప్రారంభించింది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమైతున్నాయి.