వేసవి కాలంలో మండుటెండల్లో డ్రైవింగ్ చేసేవారు ఎండ వలన వడగాల్పుల వలన అనారోగ్యం భారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంతో డ్రైవింగ్ చేసేవారికి ఉపశమనం లభించనుంది.