కేరళ- కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశంలో రోజువారి కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. దీంతో అంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఐతే ఇంతలోనే మరో మహమ్మారి ముంచుకొస్తోంది. జికా వైరస్ కేసులు భారత్ లో వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో జికా వైరస్ కేసు నమోదుకావడం కలకలం రేపుతోంది. జికా వైరస్ కేసులు నమోదయినట్టు కేరళ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. కేరళ రాజధాని త్రివేండ్రం జిల్లాలో మొత్తం 13 జికా వైరస్ కేసులు నమోదయినట్టు సమాచారం. […]