ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. కానీ.. ఐపీఎల్లోని కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున కాదు.. సీపీఎల్లోని ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ట్రిన్బాగో నైట్ రైడర్స్ నికోలస్ పూరన్తో పాటు ఆండ్రూ రస్సెల్ను తమ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం రిటేన్షన్ ప్రక్రియ నడుస్తుండగా.. ప్రతి జట్టు ఐదుగురు కరేబియన్ ప్లేయర్లతో పాటు ఇద్దరు స్థానిక యువ […]