కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వందే భారత్ రైళ్ల పట్ల ప్రజాధారణ పెరుగుతోంది. కాగా వందే భారత్ రైళ్ల రంగును మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఇంతకు ముందు తెలుపు, నీలం రంగులో కనిపించిన వందే భారత్ ఇకపై కాషాయ రంగులో కనిపించనుంది.