భారత దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తరుచూ ప్రమాదాలకు గురి అవుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల ఆకతాయిలు ఈ ట్రైన్ పై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగు చూశాయి. మరికొన్ని చోట్ల పశువులను తాకడం వల్ల ప్రమాాదాలకు గరైన ఘటనలు జరిగాయి.