తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు అయితే తమిళిసై సౌందరరాజన్ తెలంగాణకు రెండవ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె తెలంగాణ కు తొలి మహిళా గవర్నర్. తాజాగా తమిళిసై సౌందరరాజన్ తన మంచితనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురి అయ్యాడు. విమానంలో గాల్లో ఉండడంతో అత్యవసరంగా దించేందుకు వీలులేదు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఈ […]