మేడ్చల్- కొందరు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకోవడమే కాదు, మహిళల పట్ల అమానుషంగా కూడా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వ పధకాల మంజూరు కోసం వచ్చిన వాళ్లను లొంగదీసుకోవాలని కుట్ర పన్నుతుంటారు కొంతమంది దుర్మార్గులు. ఇదిగో ఇక్కడ తండ్రి పింఛను తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వచ్చిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరచుకోవాలని అనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్రంగా ప్రతిఘటించి తప్పించుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన […]