అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదం నడిస్తోంది. పీఆర్సీ పెంపుపై జగన్ సర్కారుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, వచ్చే నెలలో సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈనెల పాత విధానం ద్వారానే జితాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతుండగా, కొత్త పీఆర్సీ లో భాగంగానే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ట్రెజరీ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. తాజాగా, […]