కరోనా కారణంగా మనదేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీపై పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు.. బ్యాంక్లు ఏటీఎం సేవల మీద పలు రకాల చార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టడంతో.. చాలా మంది యూపీఐ పేమెంట్స్కు షిప్ట్ అయ్యారు. కిరాణ షాపు మొదలు.. బంగారు ఆభరణాలు కొనుగోలు వరకు.. ఇలా ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అయితే […]