కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ మరువకముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ వెళ్తుండగా ఒక్కసారిగా పట్టాలు తప్పింది.