ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధలు విధిస్తున్నారు. ప్రమాదాలను అరికట్టేందుకు నిబంధనలలో, ఐసీపీ సెక్షన్లలో ప్రభుత్వాలు మార్పులు చేస్తున్నాయి.