టోక్యో ఒలంపిక్స్లో భాగంగా అన్ని దేశాల జట్లు ఆటల్లో మునిగిపోయాయి. ఎప్పుడో జరగాల్సిన ఈ ఒలంపిక్స్ గేమ్స్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు తెర తీస్తు జపాన్ ప్రభుత్వం ఆ ఆటలను నిర్వహిస్తోంది. ఇక ఇప్పటి కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంట్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ సారి ఒలంపిక్స్లో భారత్కు అవార్డు పంట పండింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కాంస్య పతకంలో […]