రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అసలేం జరిగింది? వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం. ఇదే గ్రామానికి చెందిన మద్ది మల్లారెడ్డి(80), సుశీలమ్మ(76) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు జన్మించారు. అందరికీ […]