సాధారణంగా రైలు ప్రయాణాలు చేస్తుంటాం. హైదరాబాద్ నగరంలో అయితే నిత్యం మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తూ జాబ్స్కి వెళతారు. మనం ప్రయాణ సమయంలో చాలాసార్లు గమనిస్తాం రైలు పట్టాలు రెండు ఉంటాయి. అవి ఎక్కడ కలవకుండా చాలా దూరంగా ఉంటాయి. మూడు పట్టాలపై నడిచే రైళ్లను డ్యూయల్ గేజ్ అంటారు. అది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది.