పశ్చిమ బెంగాల్ పోలీసులు ఓ పదో తరగతి విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థిని పడుతున్న ఆవేదనను అర్ధం చేసుుకున్న స్థానిక ట్రాఫిక్ ఎస్సై గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశాడు. చివరకు తాను అనుకున్నది జరిగే సరికి ఆ బాలిక సంతోషం వ్యక్తం చేసింది.
కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అనివార్యం అయ్యాయి. వాటి కోసం ఫోన్ల వాడకం పెరిగి చదువుతో పాటు వాటిలో గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. కొంతమంది విద్యార్థులకు అది వ్యసనంగా కూడా మారిపోయింది. మితిమీరిన అలవాటును అదుపుచేసేందుకు తల్లిదండ్రులు మందలిస్తుంటే పిల్లలు ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. కన్నవారిని కన్నీళ్లు మిగిలిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్లో తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థిని […]