ఈజిప్ట్ పిరమిడ్లు మన పురాతన భారతీయులు నిర్మించారు! ఈ మాట అనగానే ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారు కదా? కాని, ఈ మాట అన్నది ఎవరో మామూలు వాళ్లు కాదు…. స్వామి వివేకానంద! అవును, స్వామీజీ 1900వ సంవత్సరం 15 నవంబర్ నుంచీ 25 నవంబర్ దాకా పిరమిడ్ల వద్దే వున్నారు. వాట్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పుడు ఆయన అంతిమంగా నిర్ణయించింది… ఈజిప్ట్ పిరమిడ్ల రూపకర్తలు మన కేరళ నుంచి వెళ్లిన శిల్పులేనని! కేవలం ఈజిప్టే […]