తెలంగాణ లోని ఇంటర్ ద్వితీయ సంవత్సర అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేశారు. త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున్న కేవలం ఇంటర్ సెంకడియర్ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 1.13 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ […]
తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సంవత్సరం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 464892 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరు కాగా.. 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. 72.3 […]