మంత్రి కేటీఆర్ తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ పొరుగు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలంగాణ అభివృద్థిపై మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఎద్దేవ చేశారు.