ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. దాంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే జగన్ అరగంట పాటు వెయిట్ చేశారు.