ఈ మద్య ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్లు కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. ఎదుటి వారి ఆరోగ్యం పాడై.. చనిపోతున్నా తమకు ఎలాంటి సంబంధం లేనట్టుగా కల్తీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరవస్తువులు అయిన పాలు, టీ పౌడర్, అల్లం, కారం తో పాటు చిన్న పిల్లలు తినే చాక్ లెట్స్, లేసులు సైతం కల్తీ చేస్తున్నారు. నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న గోదాం మీద మల్కాజ్ గిరి ఎస్ ఓ టీ పోలీసులు […]