మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. తౌక్టే తుపాన్ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్జిసి ఉద్యోగులు ఉన్నారు. […]
విశాఖ-హైదరాబాద్- ఓ వైపు కరోనా, మరోవైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో నానా తంటాలు పడుతోంటే.. అదిచాలక గత నాలుగు రోజుల నుంచి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తౌక్టే సైక్లోన్ ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలను ముంచెత్తగా.. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ లపై దాడి చేస్తోంది. తుఫాను దాటికి ఉత్తర తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఆరు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాలపై తౌక్టే […]
మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్, పాలగఢ్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్గఢ్లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది. తుఫాన్ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే […]
మీటియోర్లోజికల్ డిపార్ట్మెంట్ మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు. ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే ఈ తుఫాను కి పేరు మైనమార్ ఇచ్చింది. టౌక్టె అనే మాటకి అర్థం బల్లి . ఈ సంవత్సరానికి ఇదే మొట్టమొదటి తుఫాన్. అయితే తుఫాన్లకు పేర్లు నేషనల్ మీటర్స్లోజికల్ అండ్ హైడ్రొలోజికల్ సర్వీసెస్ పెడుతుంది. […]