వైద్య విద్యనభ్యసించి తమ కొడుకు డాక్టర్ గా రాణించాలని కలలుకన్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. నీట్ ఎగ్జామ్ ఆ విద్యార్థి పాలిట శాపమైంది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.