నేటికాలం యువతలో కొంతమంది జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ సంపాందన కోసం వారి కుటుంబ సభ్యులు అధికారాలను అనాధికారికంగా వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడి తండ్రి ఎస్సై విధులు నిర్వహిస్తూ కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆ యువకుడు పోలీసునంటూ పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే జంటలను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడే వాడు. అంతేకాక ఒకరి తెలియకుండా మరొకరిని అలా.. మూడు వివాహలు చేసుకున్నాడు. చివరికి జైలు పాలయ్యాడు. […]