తాడిపత్రి మున్సిపల్ ఆఫీసును సందర్శించారు చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుకు నిరసగా ఒంగి ఒంగి దండాలు పెడుతూ అగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులందిరికీ శనివారం రోజు సమాచారం అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేతి పెద్దా రెడ్డితో సహా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా థర్డ్ వేవ్ పట్ల ప్రజలకు […]