తాండూర్- ప్రజా ప్రతినిధులు ఎంత హూందాగా ఉంటే అంతగా ప్రజలు ఆదరిస్తారు. ఓట్లు వేసిన ప్రజలు కోప్పడినా ఓపికతో భరించాలి కానీ, వారిపై తమ ప్రతాపం చూపితే మాత్రం ప్రజా ప్రతినిధుల భవిష్యత్తుకు మంగళం పాడినట్టే. మొన్నా మధ్య తెలంగాణలోని తాండూర్ మునిసిపల్ చైర్ పర్సన్ తాడికొండ స్వప్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసి దొరికిపోయిన సంగతి తెలుసు కదా. ఇదిగో ఇప్పడు ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అసలేం జరిగిందంటే.. తాండూర్ మున్సిపల్ చైర్ […]