వివిధ అవసరాల కోసం ఎక్కువగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణిస్తుంటాము. బస్సు ప్రయాణం సురక్షితం మరియు ప్రేవేట్ ట్రావెల్స్ తో పోల్చుకుంటే తక్కువ ఛార్జీలు ఉండడంతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసిని ఆశ్రయిస్తారు. కానీ తాజాగా ఆర్టీసి తీసుకున్న నిర్ణయం ప్రయాణికులను షాక్ కు గురిచేసింది.