అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ ను వచ్చే సంవత్సరం జూన్ 4న ప్రారంభించాలని చూస్తోంది. సాధారణంగా ఏడాది చివర్లో జరిగే ఈ మెగా టోర్నీని.. ముందుగానే ముగించాలని భావిస్తోంది.
2021 లో చివరిసారి జాతీయ జట్టుకి ఆడిన రస్సెల్ ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. ప్రస్తుతం జాతీయ జట్టును మీద ఆసక్తి చూపిస్తూ వరల్డ్ కప్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.