చాలా మంది ప్రజలు.. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సురక్షితంగా వెళ్తాయనే నమ్మకంతో ఎక్కువ మంది వాటిల్లో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థలు శుభవార్తలు చెప్తుంటాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.