టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా టీమిండియా-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మ్యాచ్ లో చాలా మంది క్రికెట్ అభిమానులు గమనించని మరో ముఖ్య విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ విషయానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటంటే పాక్ ప్లేయర్స్ భారత వికెట్ పడ్డ ప్రతీసారీ డైమండ్ […]