విశాఖ శ్వేత కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అనుమానాస్పద స్థితిలో ఆమె శవమై కనిపించడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అయితే తాజాగా శ్వేత మృతదేహానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తింది. ఈ రిపోర్ట్ ప్రస్తుతం పోలీసుల చేతిలోఉంది. ఆ రిపోర్ట్ లో ఏముందనేది ఇప్పుడు సర్వాత్ర ఉత్కంఠగా మారింది.